అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం రాజధాని అంశంపై జగన్ ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30CQCsV
Thursday, August 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment