Monday, August 3, 2020

కరోనా బారినపడ్డ మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ ఇంట్లో 8 మందికి పాజిటివ్...

పటాన్‌చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి,సోదరుడు,పీఏ,గన్‌మెన్లకు వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్రస్తుతం మహిపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం రాత్రి నుంచి ఆయన దగ్గు,జ్వరంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCFtxP

Related Posts:

0 comments:

Post a Comment