పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తల్లి,సోదరుడు,పీఏ,గన్మెన్లకు వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ప్రస్తుతం మహిపాల్ రెడ్డి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. శనివారం రాత్రి నుంచి ఆయన దగ్గు,జ్వరంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCFtxP
కరోనా బారినపడ్డ మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్సీ ఇంట్లో 8 మందికి పాజిటివ్...
Related Posts:
నీతిఆయోగ్ భేటీకి కేసీఆర్ గైర్హాజరు .. రీజన్ ఇదేనాప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది . అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు… Read More
కేసీఆర్ మరో యాగం.. ఎందుకు.. ఎప్పుడు..జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమ… Read More
ఆందోళన విరమించని వైద్యులు .. డ్యూటీ డాక్టర్ను కలిసేందుకు మమత నోవడోదర : బెంగాల్లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది. తనపై దాడులను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వైద్యులు విధులకెళ్తే రోగి … Read More
ఇంట్రెస్టింగ్: అమేథీ ఖాతాలో పడింది.. రాయ్బరేలీ కోసం కమలం పార్టీ స్కెచ్ ఏంటి..?ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ.. కాంగ్రెస్కు కంచుకోట. కాదు కాదు ఇది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమేథీలో కమలం వికసించింది. అమేథీని ఎలాగైనా గెల… Read More
చంద్రబాబును తనిఖీ చేస్తారా: జగన్ను ఎలా చూసుకున్నాం: టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మాజీ సీఎం..జడ్ప్లస్ కేటిగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబును సాధార… Read More
0 comments:
Post a Comment