ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమ అభివృద్ది చెందుతాయని వైసీపీ బలంగా వాదిస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఇది అభివృద్దికి విఘాతం కలిగించే చర్యగా అభివర్ణిస్తోంది. తాజాగా ఇరు పార్టీల నేతలు మరోసారి పరస్పర సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని కామెంట్స్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gsznzN
కాక రేపుతున్న సవాళ్లు... 48గంటల డెడ్ లైన్... వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం...
Related Posts:
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలుఅమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్… Read More
కొనసాగుతోన్న పోలింగ్: నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజక… Read More
180 మంది కోసం 13,500 అడుగుల ఎత్తులో..! మంచుకొండల్లో పోలింగ్ కేంద్రాలుసిక్కిం : లోక్సభ ఎన్నికల వేళ సిక్కిం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం 180 మంది ఓటర్ల కోసం మంచుకొండపై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అత్… Read More
ఉలిక్కిపడిన జనగామ జిల్లా.. సమ్మక్క ఆలయం వద్ద నరబలి ?తెలంగాణా రాష్ట్రంలోని జనగామ జిల్లాలో నరబలి వార్తలు సంచలనం సృష్టించాయి . చిలుపూరు మండలంలోని గార్లగడ్డ తండా సమీపంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బుధవ… Read More
పోలింగ్ సిబ్బందికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని బెదిరింపులుగుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్… Read More
0 comments:
Post a Comment