రోజులు గడుస్తున్నకొద్దీ పాండమిక్(మహమ్మారి) ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసొస్తున్నది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదవుతోన్న వేళ ఇంకొన్ని షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజీ నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. మురుగునీటిపై చేసిన పరిశోధనల్ని బట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CK0ub2
Wednesday, August 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment