రోజులు గడుస్తున్నకొద్దీ పాండమిక్(మహమ్మారి) ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసొస్తున్నది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదవుతోన్న వేళ ఇంకొన్ని షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజీ నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. మురుగునీటిపై చేసిన పరిశోధనల్ని బట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CK0ub2
షాకింగ్: ఆ నీటిలో కరోనా వైరస్ - హైదరాబాద్లో 6.6 లక్షల కేసులు - సీసీఎంబీ పరిశోధనలో సంచలనాలు
Related Posts:
చిక్కుల్లో వైఎస్ జగన్ బావ: అరెస్ట్ తప్పనట్టేనా?ఖమ్మం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ, వైఎస్ షర్మిళ భర్త, ప్రముఖ క్రైస్తవ మత ఉపన్యాసకుడు బ్రదర్ అనిల్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. బ్రదర్ అన… Read More
సాదినేని యామిని టీడీపికి షాక్ ఇవ్వబోతున్నారా..? బీజేపీలో చేరిక ఖాయమేనా? కన్నాతో భేటీ!అమరావతి: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడటానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. టీడీపీకి చెందిన మరో కీలక నాయకురాలు, పారిశ్రామికవేత్త సాదినేని యామిని … Read More
హైదరాబాద్లో అలజడి.. ఖైరతాబాద్లో దారుణ హత్య..!హైదరాబాద్ : భాగ్యనగరంలో అలజడి రేగుతోంది. వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కత్తులతో వీరంగం వేస్తూ నడిరోడ్డుపై రెచ్చిపోతున్న దుండగుల సంఖ్య రోజురోజుకీ పె… Read More
మరింత క్షిణించిన అరుణ్ జైట్లి ఆరోగ్యం.. ఎయిమ్స్కు చేరుకున్న నితీష్ కుమార్గత కొద్ది రోజులుగా ఆనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పోందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీం… Read More
370 కోట్ల భారీ స్కామ్.. బ్యాంకులకు కుచ్చుటోపి..!భీమవరం : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్కామ్ వెలుగు చూడనుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకగా 370 కోట్ల కుంభకోణం బద్దలు కానుంది. భీమవరం కేంద్రంగా కొందరు సాగి… Read More
0 comments:
Post a Comment