టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్ర కోణానికి తెరలేపారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కొత్త పథకం ఆవిష్కరించినప్పుడల్లా, ఏం చేయాలో అర్థం కాని చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ఆరోపణలు చేస్తున్నారని, రకరకాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iXNEFk
Wednesday, August 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment