అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పదవులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదని, పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQtsWJ
Saturday, January 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment