అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పదవులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదని, పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQtsWJ
అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్
Related Posts:
వామ్మో.. ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కనిపించిన చిరుతను నోట్లో పెట్టుకొని...(వీడియో)బెంగళూరు : మీ ఇల్లు జనావాసాలకు దూరంగా ఉందా ? చుట్టు కొండలు, కొనలు ఉన్నాయా ? సమీపంలో దట్టమైన అడవీ ఉందా ? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఇల్లైనా మారండి ..… Read More
మునిగిన బోటు ప్రయాణికులు ఎక్కడ...? ఇంకా లభించని ఆచూకితూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు ప్రమాదంలో సహయచర్యలకు చీకటి పడడంతో బ్రేక్ పడింది. రెం… Read More
మీరు చెప్పినంత మాత్రాన.. మేం అమలు చేయాలా? అమిత్ షానకు బీజేపీ సీఎం చురకలుబెంగళూరు: భారతీయ జనతాపార్టీ సుప్రిమో, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయానికి బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అమిత్ షా ఆదేశ… Read More
కోడెలను కొడుకే చంపాడు: బావమరిది సంచలన ఆరోపణలు, బసవతారకం ఆస్పత్రి వివరణ ఇలాహైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కోడెల శివప్రసాదరావు … Read More
125 ఎన్సీపీ, 125 కాంగ్రెస్, మరో 38 భాగస్వామ్యపక్షాలకు.. మహారాష్ట్రలో కుదిరిన పొత్తుముంబై : మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ-శి… Read More
0 comments:
Post a Comment