న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ నెల నుంచి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచించినట్లు తెలిసింది. శని, ఆది వారాల్లో కూడా లోక్సభ , రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lhEJRj
14 నుంచి పార్లమెంటు సమావేశాలు!: కరోనా కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు
Related Posts:
పోలీసులే అలా చేస్తే?.. హోంగార్డుపై నిర్భయ కేసు నమోదుహైదరాబాద్ : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులు దారి తప్పుతున్నారు. చేసేది పోలీస్ డ్యూటీ.. తమకేమీ అవుతుందిలే అనుకుంటున్నారో ఏమో గానీ అరాచకాలకు ప… Read More
అమెరికా చెల్లె నమ్మింది.. హైదరాబాద్ అన్న మోసం చేసిండు.. కోటిన్నర మాయం..!హైదరాబాద్ : సొంత అన్న కదా అని నమ్మింది చెల్లె. సొంత చెల్లె కదా అని అలుసుగా తీసుకున్నాడు అన్న. అటు నమ్మకం, ఇటు మోసం.. ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. బంజార… Read More
వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరేనా?..21 స్థానాలపై స్పష్టతఅమరావతిః ఎన్నికల ముంగిట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫి… Read More
బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్హైదరాబాద్ : కొందరు యువకులు మంచికన్నా చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సినిమాల ప్రభావమో లేదంటే అందివచ్చిన టెక్నాలజీ కారణమో తెలియదు గానీ మానసిక ప్… Read More
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులుహైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా… Read More
0 comments:
Post a Comment