న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ నెల నుంచి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచించినట్లు తెలిసింది. శని, ఆది వారాల్లో కూడా లోక్సభ , రాజ్యసభ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటలపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lhEJRj
Tuesday, August 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment