హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ విజృంభిస్తోంది. గంటగంటకూ ప్రభావాన్ని చూపుతోంది. మూడు వేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా మూడువేలకు కాస్త అటు ఇటుగా కొత్త కేసులు రికార్డు అవుతున్నాయి. ఫలితంగా- యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది. 31 వేలమందికి పైగా కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34OyRZU
తెలంగాణలో అదే స్పీడ్: 31 వేలను దాటి: జోరుగా టెస్టింగులు: అదే రేంజ్లో కేసులూ
Related Posts:
సీజేఐ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు!.. జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఏర్పాటు!ఢిల్లీ : చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు కీలక మలుపు తిరిగింది. సీజేఐ ఆదేశం మేరకు త్రిసభ్య ధర్మాసనం దీనిపై వి… Read More
అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదుఅరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారతంలో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా న… Read More
సమీక్షలు జరిపి తీరతానని మంత్రి సోమిరెడ్డి సవాల్.. అడ్డుకుంటే సుప్రీం కోర్టుకెళతారటఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలపై రగడ జరుగుతున్న వేళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సమీక్షలు జ… Read More
నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రిచండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ … Read More
సీఎం రమ్మంటాడు. సీఎస్ వద్దంటాడు: ఏపీలో ఐఏఎస్ల పరిస్థితిపై మీ కామెంట్ ఏంటి?అమరావతి : ఏపీలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరు ఐఏఎస్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలకు … Read More
0 comments:
Post a Comment