2008 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ జమాత్ ఉల్ దవా(జేయూడీ), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రనేతలకు పాకిస్తాన్ కోర్టు శిక్షలు విధించింది. అందులో ఒకడు జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు స్వయాన బావమరిది కావడం గమనార్హం. ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు కొనసాగుతోన్న దరిమిలా వాటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jrqUhh
ముంబై దాడుల టెర్రరిస్టులకు షాక్ - హఫీజ్ బావమరిది సహా ముగ్గిరికి జైలు శిక్ష- ఆంక్షల భయంతో పాక్ చర్యలు
Related Posts:
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్న… Read More
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ … Read More
భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్… Read More
కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరిఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధ… Read More
0 comments:
Post a Comment