2008 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ జమాత్ ఉల్ దవా(జేయూడీ), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రనేతలకు పాకిస్తాన్ కోర్టు శిక్షలు విధించింది. అందులో ఒకడు జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు స్వయాన బావమరిది కావడం గమనార్హం. ఉగ్రవాదుల కార్ఖానాగా పేరు పొందిన పాకిస్తాన్ పై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు కొనసాగుతోన్న దరిమిలా వాటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jrqUhh
Sunday, August 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment