ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్ధితుల్లో సెప్టెంబర్ 5న విద్యాసంస్ధలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులను పరుగులు తీయిస్తోంది. విద్యార్ధులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు ఈసారి ఇచ్చే జగనన్న స్కూల్ కిట్లను కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCQfIJ
ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్- సర్వత్రా అభ్యంతరాలు- సెప్టెంబర్ 5న సాధ్యమేనా ?
Related Posts:
`ఆర్ఆర్ఆర్` సుందరి.. ఇక కేరాఫ్ హోమ్ క్వారంటైన్: టేక్ కేర్ అంటూముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఎవ్వర్నీ వదలట్లేదు. రాజకీయ నాయకులు, సినీ స్టార్స్, క్రీడాకారులనే తేడాలేవ… Read More
హీటెక్కిన టెంపుల్ టౌన్: బరిలో నారా లోకేష్..అక్కడే మకాం: సేవ్ తిరుపతి పేరుతో: రేపు పవన్తిరుపతి: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నకి వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగ… Read More
గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Video: తొర్రూర్లో అమానుషం.. ఇద్దరు పిల్లలతో బలవంతంగా పేడ తినిపించారు..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో దారుణం జరిగింది.మామిడి తోటలో పిందెలు తెంపారన్న కారణంగా ఇద్దరు బాలురపై కాపలాదారులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. వారిపై… Read More
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ-4న పరిషత్ నోటిఫికేషన్ ?ఏపీలో కొత్త ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ … Read More
0 comments:
Post a Comment