ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్ధితుల్లో సెప్టెంబర్ 5న విద్యాసంస్ధలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులను పరుగులు తీయిస్తోంది. విద్యార్ధులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు ఈసారి ఇచ్చే జగనన్న స్కూల్ కిట్లను కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCQfIJ
Saturday, August 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment