Wednesday, August 19, 2020

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: తూర్పుగోదావరి, అనంతలో అత్యధిక కేసులు, యాక్టివ్ కేసుల్లో 2వ స్థానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,685 మందిని పరీక్షించగా.. 9742 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q5mUGy

0 comments:

Post a Comment