అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,685 మందిని పరీక్షించగా.. 9742 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q5mUGy
ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: తూర్పుగోదావరి, అనంతలో అత్యధిక కేసులు, యాక్టివ్ కేసుల్లో 2వ స్థానం
Related Posts:
చరిత్రను తిరగరాసిన నిజామాబాద్ లోక్ సభదేశ ఎన్నికల చరిత్రలోనే నిజమాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరోసారి నిలిచింది. గతంలో అతి పెద్ద బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు కొనసాగిన నిజమాబాద్, తాజ ఎన్నికల్… Read More
వైసిపి భారీ మెజార్టీ సాధిస్తుంది: మహిళల ఓట్లు వైసిపి కే: ఇది ప్రజా విజయం : జగన్..!ఏపిలో జరిగిన ఎన్నికల్లో లాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని వైసిపి అధినేత జగన్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో 85 శా తం వరకు పోలింగ్ జరగటం శ… Read More
పార్టీ, కుమారుడా ? : ప్రచారం చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పుకో, హిమాచల్ సీఎం అల్టిమేటంసిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచా… Read More
ఠాకూరు బీజేపీలో చేరొద్దు : తిరిగి పార్టీలోకి తీసుకొస్తానన్న హర్ధిక్న్యూఢిల్లీ : గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఠాకూర్ నేత అల్పేశ్ చేసిన రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. దీంతో అల్పేశ్ స్నేహితులను కాంగ్రెస్ పార్టీ ర… Read More
ఈసీ తీరును నిరసిస్తూ లోకేశ్ ధర్నాగుంటూరు : ఏపీలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట వద్ద లోకేశ్ నిరసనకు దిగారు.… Read More
0 comments:
Post a Comment