రాబోయే 16 ఏళ్లలో భారత్ జనాభా మరో 10శాతం పెరగనుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ టెక్నికల్ గ్రూప్ అంచనా వేసింది. అంటే, ప్రస్తుతం ఉన్న 138 కోట్ల నుంచి 152.2కోట్లకు చేరుతుందని పేర్కొంది. '2011-2036 కాలంలో భారత్ జనాభా 121.1 కోట్లు నుంచి 152.2కోట్లకు పెరగవచ్చు. అంటే ఏడాదికి 1.0శాతం చొప్పున
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Qnu0q
2036కి 152 కోట్లకు భారత జనాభా... ఎన్నో మార్పులు... ఏ రాష్ట్రంలో ఎంత పెరుగుతుందో తెలుసా...
Related Posts:
సవతి కొడుకుతో గర్భం.. ఆపై వివాహం.. సోషల్ మీడియా స్టార్ మెరీనా సంచలనం.. కరోనాకు దీటుగా ట్రెండ్..‘‘జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. మనల్ని బాగా సంతోషపెట్టే వ్యక్తిని ఎలా కలుస్తారనేది విచిత్రంగానే జరగొచ్చు. ప్రస్తుతం నేను ఎంత హ్యాప… Read More
ఈడీ కేసులో రవిప్రకాశ్కు హైకోర్ట్లో ఊరట: ముందస్తు బెయిల్ మంజూరుటీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఈడీ కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై … Read More
సచిన్ గురించి ఆచి తూచి కామెంట్ చేయండి, నోరు జారొద్దు, కాంగ్రెస్ నేతలకు రాహుల్ ఆదేశాలురాజస్తాన్ రెబల్ లీడర్ సచిన్ పైలట్పై కాంగ్రెస్ హై కమాండ్.. ముఖ్యంగా రాహుల్ గాంధీ సాప్ట్ కార్నర్తో ఉన్నారు. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చే… Read More
ఏపీలో కరోనా ఉప్పెన: ఒక్కరోజే 2600లకు పైగా: ఆ జిల్లాలో 600లకు పైగా కేసులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉప్పెనలా మారాయి. రోజురోజుకూ భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ గంటగంటకూ కొనసాగుతోంది. ఊహక… Read More
ఆడియో టేపుల కలకలం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేతో కేంద్రమంత్రి మంతనాలు, ఎంక్వైరీకి రెడీ: షెకావత్..రాజస్తాన్లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. అశోక్ గెహ్లట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ ధిక్కార స్వరం వినిపించడంతో బల బలాలు, సంప్రదింపులు జోరందుకున్నాయి. … Read More
0 comments:
Post a Comment