అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ రౌడీ రాజ్యంలో ప్రజలకు రక్షణ లేదంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DIabr4
Thursday, August 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment