ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో అమరావతి కేవలం శాసన రాజధానిగా, కొత్త ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, జ్యూడీషియల్ రాజధానిగా కర్నూలులో ఏర్పాటయ్యేందుకు రూట్ క్లియరైంది. అయితే, ఈ అంశంపై ఏ ఇద్దరు నేతలూ ఒకలా స్పందించడం లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/310rQSi
రాజధాని కథ ముగియలేదు: జగన్కు నేతల సవాల్ - ఇప్పుడే వద్దన్న వైవీ సుబ్బారెడ్డి - లోకేశ్ శపథం
Related Posts:
ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనందేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్లో ములాలు కని… Read More
ఇదేంది.. పెళ్లి కొడుకు పక్కన ఉండగానే, పెళ్లి కూతురుకు ముద్దుల వర్షం..పెళ్లి సమయంలోనూ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వధువు/ వరుడు ఇష్టం లేదని చెప్పడమో.. బైక్, కట్నం కావాలని కోరడమే చూస్తున్నాం. కానీ ఓ వీడియో మాత్రం సోషల్… Read More
వారఫలితాలు తేదీ 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, జేపీ నడ్డాకు పత్రం అందజేత, గవర్నర్తో భేటీ..ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డాకు అందజేశారు. 4 నెలల క్రితం ఆయన సీఎ… Read More
ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి ఎవరు, రేసులో వీరిద్దరీ పేర్లుఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సిగ్ రావత్ సీఎం పదవీకి రాజీనామా చేశారు. మరీ కొత్త సీఎం ఎవరు. రేసులో ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతుంది. సీఎం పోస్టు కోసం రెండు పేర్లు… Read More
0 comments:
Post a Comment