విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనలో 11 మంది మరణించడం పట్ల ప్రభుత్వ వర్గాలు, అధికార యంత్రాంగం మొత్తం విస్తు పోతోంది. తక్షణమే విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదాల నివారణా విభాగం అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3abO73M
Sunday, August 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment