Monday, May 27, 2019

2019 ఎన్నికల్లో హైయ్యెస్ట్ మెజార్టీ : 6.96 లక్షల ఓట్ల తేడాతో పాటిల్ జయభేరీ

ముంబై : సార్వత్రిక ఎన్నికల్లో మరో ఫీటు రికార్డైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రికార్డు మెజార్టీతో అధికారం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత మెజార్టీ కూడా ఈ ఎన్నికల్లో నమోదైంది. గుజరాత్ నవ్ సర్ లోక్ సభ నియోజకవర్గంలో ఈ రికార్డు నమోదైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HFZEvK

Related Posts:

0 comments:

Post a Comment