ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపడుతున్న జగన్..తన పాలనా పరమైన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే కీలకమైన సీఎస్..డీజీపీ పోస్టుల్లో ఎవరిని నియమించాలో ఓ నిర్ణయానికి వచ్చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కొనసాగించాలని నిర్ణయించారు. అదే విధంగా కొత్త డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారైంది. ఇక, కీలకమైన ఇంటలిజెన్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HCsv3Y
Monday, May 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment