Saturday, July 11, 2020

Lockdown curfew: అధికార పార్టీ లీడర్ బర్త్ డే ‘మందు’పార్టీ: 250 మంది జల్సాలు, శివశివ, సీఎం!

బెంగళూరు/ గదగ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు మనవి చేస్తున్నారు. తన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే సీఎం హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. కరోనా వైరస్ కట్టడి కోసం కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అర్దరాత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W8SA1k

Related Posts:

0 comments:

Post a Comment