తిరుమల తిరుపతి దేవస్థాన గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవో, ఏఈఓ ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాన్ని పాటిస్తున్నారని, ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ, హైకోర్టు, ఏపీ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSFZjK
టీటీడీలో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే అమలు .. అధికారులపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు
Related Posts:
రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ మౌనం.. ఆశలు వదిలేసుకున్నట్లేనా ?మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమైన ఏపీ సర్కారుకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రా… Read More
కోవిడ్-19ను ఎప్పుడో ఊహించా... తేరుకోవాలంటే 10వారాలు లాక్డౌన్ తప్పనిసరి: బిల్ గేట్స్ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఎటు చూసినా కరోనావైరస్ మాటే తప్ప మరొకటి కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ప్రపంచదేశాలన్నీ దాదాపుగా లాక్డౌన్లో ఉన… Read More
ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ… Read More
#Condom Shortage: కంపెనీల లాక్డౌన్, 10 రోజుల నుంచి నిలిచిన ఉత్పత్తి, 100 మిలియన్ల..కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపింది. వైరస్ నివారణకు మందు లేకపోవడం.. సోషల్ డిస్టన్స్ ముఖ్యమని ప్రభుత్వాలు ప్రకటించడంతో అత్యవసరం తప్ప మిగతా సంస్థలు… Read More
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయంకరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని వణికిస్తుంది. అందుకే తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించింది. ఇలా దీంతో అంతా ఇంటికే… Read More
0 comments:
Post a Comment