తిరుమల తిరుపతి దేవస్థాన గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవో, ఏఈఓ ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాన్ని పాటిస్తున్నారని, ఏపీలో ప్రభుత్వం మారినప్పటికీ, హైకోర్టు, ఏపీ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSFZjK
టీటీడీలో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే అమలు .. అధికారులపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు
Related Posts:
రిజర్వేషన్లను ఎత్తేయడానికి మోడీ-అమిత్ షా కుట్ర: దేశం భగ్గుమనడం ఖాయం: మాయావతి!లక్నో: దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థను ఎత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజ… Read More
ఆయాపై అమానుషం.. కిందపడేసి, ఈడ్చుకెళ్లి.. సూపరింటెండెంట్ భర్త అరాచకం..! (వీడియో)రాయ్పూర్ : ప్రభుత్వ వసతి గృహం సూపరింటెండెంట్ భర్త రెచ్చిపోయారు. అక్కడ పనిచేస్తున్న ఆయాపై అమానుషంగా ప్రవర్తించారు. మూడు నెలల బాలింత అని కూడా చూడకుండా … Read More
విచిత్రం: మంత్రులే లేని నాలుగు మంత్రివర్గ సమావేశాలు, సీఎం యడియూరప్ప సంతకం !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు విచిత్రమైన సంఘటనలు ఎదురౌతున్నాయి. ఒక్క మంత్రి కూడా లేకుండానే సీఎం యడియూరప్ప మంత్రివర్గం సమావేశాలు నిర… Read More
టీడీపీకి దివ్యవాణీ గుడ్ బై..!! ఆ పార్టీ వైపే అడుగులు : రోజాకు ధీటుగా టీడీపీలో ఎవరు..!!టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పె… Read More
జగన్ ను అవమానించినా.. మంత్రులు చేయలేనిది..అధికారి చేసారు : ఢిల్లీకి చేరిన పంచాయితీ..ప్రధానికి సైతం..ఏపీ ప్రభుత్వంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ట్విట్టర్ ద్వారా సంచలన ఆరోపణలు చేసిన కర్నాటక పారిశ్రామిక వేత్త వేత్త టి.వి.మోహ… Read More
0 comments:
Post a Comment