తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో, రోగులకు చికిత్స అందించే విషయంలో కేసీఆర్ సర్కార్ దారుణంగా ఫెయిలైందంటూ బీజేపీ శ్రేణులు విమర్శిస్తోన్నవేళ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. హైదరాబాద్ సిటీలోని ఓ బడా కార్పొరేట్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న దారుణాన్ని ఆయన వెల్లడించారు. స్వప్న సురేష్.. సెన్సేషనల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGAbdc
Tuesday, July 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment