బెంగళూరు/ మండ్య: తెలుగింటి ఆడపడుచు, ప్రముఖ బహుబాష నటి, పార్లమెంట్ సభ్యురాలు (MP)కి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ముఖ్యమంత్రికి కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది ? అని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళా ఎంపీతో 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి సమావేశం అయ్యి అనేక విషయంపై చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38y2tL3
Tuesday, July 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment