‘‘అంతపెద్ద మహాభారత యుద్ధమైనా 18 రోజుల్లో ముగిసింది. మన ప్రధాని మోదీగారేమో కరోనాపై యుద్ధాన్ని 21 రోజుల్లోనే గెలుస్తామని చెప్పారు. కానీ నేటికి 110 రోజులైనా మోదీగానీ, కేంద్ర సర్కారుగానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మహమ్మారి 2021దాకా కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మోదీ వైఫల్యం కారణంగా కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ నంబర్ వన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f5Cq04
Tuesday, July 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment