Tuesday, July 7, 2020

కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ టాప్.. మోదీ వైఫల్యంతో ఇది తథ్యమంటూ శివసేన ఫైర్..

‘‘అంతపెద్ద మహాభారత యుద్ధమైనా 18 రోజుల్లో ముగిసింది. మన ప్రధాని మోదీగారేమో కరోనాపై యుద్ధాన్ని 21 రోజుల్లోనే గెలుస్తామని చెప్పారు. కానీ నేటికి 110 రోజులైనా మోదీగానీ, కేంద్ర సర్కారుగానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మహమ్మారి 2021దాకా కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మోదీ వైఫల్యం కారణంగా కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ నంబర్ వన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f5Cq04

Related Posts:

0 comments:

Post a Comment