Thursday, July 23, 2020

Coronavirus: ఒకే ఫ్యామిలీలో మొత్తం కరోనాకు బలి, 14 రోజుల్లో ఇల్లు స్మశాసం, ఇద్దరు మాత్రం!

రాంచీ/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి (COVID 19) ప్రపంచవ్యాప్తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిపేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది బలి అయ్యారు. ఓ ఇంటిలోని 89 ఏళ్ల తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ ఇంటిలోని అందరూ కేవలం 14 రోజుల్లో బలి అయ్యారు. వేరే నగరాల్లో వేర్వేరుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUckI8

Related Posts:

0 comments:

Post a Comment