Thursday, July 23, 2020

హైదరాబాద్‌లో దారుణం.. ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ మృతి...

కరోనా పట్ల అనవసర ఆందోళన,అపోహలు ఇంకా జనాలను వెంటాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో... ఓ కరోనా పేషెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే నాగేంద్రగా గుర్తించారు. కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న నాగేంద్రకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30I5btV

Related Posts:

0 comments:

Post a Comment