భోపాల్/ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో మరో మంత్రికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో సాటి మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు హడలిపోయి వైద్యపరీక్షల కోసం క్యూ కడుతున్నారు. సీఎంకు కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33cFIvg
Wednesday, July 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment