లక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/335QPX9
అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలు
Related Posts:
Disha Murder case: శాడిజం: దిశ అత్యాచారం, హత్యపై అశ్లీలకర పోస్టింగులు..యువకుడి అరెస్టు..!నిజామాబాద్: శాడిజానికి పరాకాష్టగా చెప్పుకొనే ఉదంతం ఇది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశ నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్య… Read More
ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: స్టేటస్ సింబల్ కాదంటూ అమిత్ షాన్యూఢిల్లీ: ఎస్పీజీ సవరణ బిల్లుకు మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ ప్రారంభించగానే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశ… Read More
హాట్టాపిక్గా మారిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు...! బీజేపీలో విలీనం చేస్తారంటూ వైసీపీ కామెంట్స్...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్టాపిక్గా మారాయి. ప్రస్తుతం దేశానికి అమిత్ షా లాంటీ నేతలు అవసరమని, నెమ్మదిగా చెబితే వ… Read More
‘ఘోరాలు జరిగితే కులాలు అంటగడతారా? మంత్రులే పచ్చిబూతులు మాట్లాడితే..’తిరుపతి: మాతృ భాషను చంపేస్తుంటే ఊరుకోవాలా? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం తిరుపతిలో పార్టీ నేతలు, కార్యకర్తలు, న్యాయవాదుల… Read More
రూ.35కే కిలో.. ఉల్లిగడ్డలు అమ్మిన మాజీ ఎంపీ.. బీజేపీ ఆఫీస్ బయట..నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ నాయకులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం చాలా సాధారణంగా మారింది. ప… Read More
0 comments:
Post a Comment