లక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/335QPX9
అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలు
Related Posts:
సీఎం కేసీఆర్ కు చెంచాలు.. మమతతో కలిసి శ్రీనివాస్ గౌడ్ స్వీట్స్ ఏంటి? బ్రోకర్లంటూ జగ్గారెడ్డి సంచలనం.కరోనా చర్యల్లో వైఫల్యం, ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగునీరు వ్యవహారంలో కేసీఆర్ సర్కారుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడినితీవ్రతరం చేసింది. వరుస… Read More
సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అన్ని పిటిషన్లు కొట్టివేత, 80 శాతం కూల్చివేత..తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి దాఖలైన పిటిషన్ అన్నింటినీ ధర్మాసనం కొట్టివేసింది. ఇఫ్పటికే … Read More
ఏపీని ఆ దేవుడే కాపాడాలి .. వైరల్ అవుతున్న వీడియో పెట్టి తాజా పరిస్థితి చెప్పిన చంద్రబాబుఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో కరోనా నివారణ జరిగేలా లేదని, ప్రభుత్వ తీరుతో కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందన… Read More
ఒక్కొక్కరిపై 1.50 లక్షల అప్పు, తీసుకొస్తోన్న అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయండి: భట్టిసీఎం కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం 5 శాతం పెంచుతూ ఆర్డినెన్… Read More
రమణ దీక్షితులుపై జగన్ సీరియస్- మాదిరెడ్డి తర్వాత ఆయనేనా ? తెచ్చిపెట్టుకున్న వాళ్లే...విధేయతకు పెద్దపీట వేస్తారని పేరున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన విశ్వాసంగా తెచ్చిపెట్టుకున్న వాళ్లే వరుసగా షాకులిస్తున్నారా ? ఆర్టీసీ, ఏపీఐఐసీ వం… Read More
0 comments:
Post a Comment