Wednesday, July 29, 2020

అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలు

లక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యతోపాటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మ అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలతోపాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335QPX9

Related Posts:

0 comments:

Post a Comment