బీజింగ్: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా పేర్కొంది. ఇరుదేశాలు తమ తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం శాంతి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది. త్వరలోనే భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశం జరుగుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZdXgFe
సరిహద్దులో పరిస్థితులు మెరుగుపడ్డాయి, భారత్ నుంచి అదే ఆశిస్తున్నాం: చైనా
Related Posts:
దీపావళి కానుక అంటూ రూ. లక్షల విలువైన నెక్లెస్: అవినీతి చేప దొరికిందిలా!హైదరాబాద్: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఓ బ్లడ్ బ్యాంకుకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు మహిళా డ్రగ్ ఇన్స్పెక్టర్ బొమ్మిశెట్టి లక్ష్మి డబ్బులతోపా… Read More
సినిమా ప్రపంచం నుండి బయటికి రా...! మాంద్యానికి, సినిమాకు లింకేంటీ...? ప్రియాంక గాంధీదేశంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యాన్ని సినిమాలతో పోల్చి మాట్లాడిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఘాటు… Read More
ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!హైదరాబాద్ : ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా కలిసి తిరిగారు. స్కూల్ ఏజ్లోనే ముదిరిన వారి ప్రేమ.. కాలేజీ చదువుకు వచ్చేసరికి దూరమైంది. చిన్న చిన్… Read More
కార్మికులు కాళ్లు కాదు... పీకలు పట్టుకుంటారు : జగ్గారెడ్డిఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు మద్దతు ఎలా ఇస్తుందన… Read More
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతికి కేసీఆర్ కారణం.. బీజేపీ ఎంపీ అర్వింద్ ఫైర్హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మికులకు బీజేపీ నేతలు ఫుల్ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆ క్రమంలో వారి ఆందోళన కార్యక్రమాల్లో పాలు … Read More
0 comments:
Post a Comment