ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఇరికించారని ఆరోపించారు. సౌమ్యుడైన రవీంద్రపై కావాలనే అభియోగం మోపడం మంచి పద్ధతి కాదన్నారు. గురువారం బందర్లో కొల్లు రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫైరయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BMHhoK
కొల్లు రవీంద్రపై కక్షసాధింపు, అక్రమాలు నిలదీసినందుకే జైలుకు తరలింపు: బుద్దా, గద్దె
Related Posts:
ప్రేమికులపై చీటింగ్ కేసు, దాడి, రేప్ చేస్తానని ఎస్ఐ బెదిరింపులు, వివరాలు అడిగిన కోర్టు!బెంగళూరు: బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని అరెస్టు అయిన ప్రేమికుల మీద దాడి చేసి రేప్ చేస్తానని యువతిని బెదిరించారని ఆరోపణలు … Read More
ఒప్పో రిక్రూట్మెంట్: వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా క్లర్క్, టెలికాలర్, సీనియర్ మేనేజర్, ప్రిన్సిపల్ … Read More
అయోధ్య తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓవైసీ పై కేసు నమోదు చేయాలి: సుభాష్హైదరాబాదు: అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారని, తీర్పుపై అనుచిత వ్యాఖ్య… Read More
President's Rule: రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర: సంక్షోభానికి అనూహ్య తెరన్యూఢిల్లీ/ముంబై: సుమారు 20 రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అనూహ్యంగా తెర పడింది. ఈ సంక్షోభానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిక… Read More
గవర్నర్ రాష్ట్రపతి పాలన సిఫార్సు వెనుక: ఎన్సీపీ ఏం చేసింది: మహా రాజకీయాల్లో అసలు ట్విస్ట్..!మహారాష్ట్ర పాలనా వ్యవహారాలు ఇక రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి 8.30 గంటలకు వరకు ఎన్సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్..ఆకస్మికంగా రాష్ట్రపతి పాలన… Read More
0 comments:
Post a Comment