Sunday, July 12, 2020

కరోనా విలయం: భారత్ నయా రికార్డు.. రెమ్ డెసివిర్‌పై సీరియస్ వార్నింగ్.. అభిషేక్ బచ్చన్ కూ వైరస్..

దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, వైద్య వర్గాలు గట్టిగా చెబుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా బయటపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మరో రికార్డు. ఆదివారం నాటి కేసులతో కలిపి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3egpCTu

Related Posts:

0 comments:

Post a Comment