Sunday, July 12, 2020

టార్గెట్ కేసీఆర్: 600 వెంటిలేటర్లు ఏమయ్యాయ్? గాంధీకి వెళ్తే ప్రాణాలతో తిరిగొచ్చేలా: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోంది. ఏపీలో అత్యధికంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమే కారణమని చెబుతోన్న బీజేపీ నేతలు.. తెలంగాణలో దీనికి భిన్నమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WcqIcA

0 comments:

Post a Comment