Tuesday, July 28, 2020

కన్నాపై సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు - సీఎం జగన్ కు సీరియస్ వార్నింగ్ - సంచైత ట్వీట్ హైలైట్

‘‘కమల వనంలోకి టీడీపీ మిడతల దండు.. ఆ పచ్చ దండులో కన్నా కూడా ఉన్నారా?''అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు.. ‘‘బీజేపీలో ఉంటూ టీడీపీ వాణిని వినిపిస్తున్నారు''అని కాషాయ దళానికే చెందిన ఇంకొరు నేతల ఆరోపణలు.. రాజధాని బిల్లులపై గవర్నర్ కు రాసిన లేఖలతో హైకమాండ్ ఆగ్రహావేశాలు.. వెరసి విపరీతమైన వ్యతిరేకత ఏర్పడినందునే కన్నా లక్ష్మీనారాయణను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P2O7JE

Related Posts:

0 comments:

Post a Comment