పాకిస్తాన్లోని లాహోర్లో అత్యంత కిరాతకమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది టీనేజర్స్ ఓ పిల్లిపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డారు. లైంగికంగా దాన్ని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. వారం పాటు ఆ టీనేజర్స్ దానిపై జరిపిన ఆకృత్యాలకు అది మరణం అంచులకు చేరుకుంది. జేఎఫ్కె జంతు సంరక్షణ ఎన్జీవో సంస్థ ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hLiBMB
పిల్లిని కూడా వదల్లేదు... మూగజీవిపై గ్యాంగ్ రేప్... వారం రోజులు,ఏడుగురు టీనేజర్స్..
Related Posts:
Sabarimala: అయ్యప్ప సన్నిధానం ఖాళీ, 18వ దశాబ్దంలో ఒకసారి, ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు, చాన్స్!శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులతో ప్రతిరోజూ కిటకిటలాడే సన్నిధానంలో భక్తులు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఇంతకాలం అయ్యప్పస్వ… Read More
సోషల్ మీడియాలో నేతల హవా... టాప్లో ప్రధాని మోదీ... ఆన్లైన్ ట్రెండ్స్లో జగన్ టాప్-2..దేశంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ ఏడాది అగస్టు-అక్టోబర్ మధ్య కాలంలో ట్విట్టర్,యూట్యూబ్,గూగుల్ సె… Read More
91 లక్షలు దాటిన కరోనా కేసులు: మరణాల్లో ప్రపంచదేశాల్లో మూడో స్థానంలో కంటిన్యూన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో కొత్తగా తగ్గుదల నమోదైంది. ఇదివరకటి రోజువారీ సంఖ్యతో పోల్చుకుంటే.. కొత్త ఏడు వేలకు పైగా కొత్తగ… Read More
బైడెన్కు లైన్ క్లియర్... ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ట్రంప్... అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్...అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అధ్యక్ష పగ్గాలు బైడెన్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పి… Read More
ఎయిరిండియా వన్ గగన విహారం: రాష్ట్రపతి దంపతుల తొలి ప్రయాణం: కాస్సేపట్లో తిరుపతికిన్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని ఆరంభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,… Read More
0 comments:
Post a Comment