ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకూ రాజధాని తరలింపుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో రైతులు పోరాటం చేస్తుండగా.. తాజాగా ఈ పోరాటం ఉద్యోగులు వర్సెస్ రైతులుగా మారింది. రాజధాని తరలింపు విషయంలో హైకోర్టులో రైతులు చేస్తున్న పోరాటంలోకి తమను లాగడంపై అభ్యంతరాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P2hKuz
Tuesday, July 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment