కొద్ది రోజులుగా తెలుగునాట సంచలనంగా మారిన 'పవర్ స్టార్' సినిమాపై వివాదంలో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆఫీసుపై బుధవారం దాడి జరిగింది. జూబ్లీహిల్స్ లోని తన ఆఫీసుపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలుగా భావిస్తోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WOP8Jr
దర్శకుడు ఆర్జీవీ ఆఫీసుపై దాడి.. జనసేన కార్యకర్తలేనని ఫిర్యాదు.. ‘పవర్ స్టార్’ వివాదంలో ట్విస్ట్..
Related Posts:
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్… Read More
అందరి దృష్టి జనసేన వైపే..! ఏపి రాజకీయాల్లో ట్రంప్ కార్డ్ కానున్న పవన్..!!హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు మళ్లి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. పటిష్టంగా ఉన్న అదికార టీడిపి, బలంగా ఉన్న ప్రతిపక్ష వైసీపి… Read More
సీయం ఏక్ నంబరీ..మంత్రి దస్ నంబరీ : ఏపిలో ప్రభుత్వ పెద్దల తీరు..!యధా తధా..మంత్రి ..ఇదీ ఏపి ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మహిళను ఉద్దేశించి ఫినిష్ అయిపో తారని హెచ్చరిస్తుంటే..మంత్రి..వితంతువు… Read More
టీడిపి ని టెన్షన్ పెడుతున్న ఎన్ఐఏ విచారణ..! అదికార పార్టీపై మండిపడ్డ రోజా..!!హైద్రాబాద్ : ఏపీ సియం చంద్రబాబు నాయుడు పై వైసీపి ఎమ్మెల్యే రోజా మరో సారి మండిపడ్డారు. రాష్ట్ర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భయభ్రాంతులక… Read More
వారణాసికి మోడీ గుడ్బై...2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా..?2019 లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుం… Read More
0 comments:
Post a Comment