ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు సంఖ్య 8 వేల వరకు చేరింది. గురువారం 58,052 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా 7,998 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్ పరీక్షించగా.. 69 వేల 816 మందికి కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CGgdI6
Thursday, July 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment