ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు సంఖ్య 8 వేల వరకు చేరింది. గురువారం 58,052 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా 7,998 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,93,879 శాంపిల్స్ పరీక్షించగా.. 69 వేల 816 మందికి కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CGgdI6
షాకింగ్: ఏపీలో కరోనా విలయం, 7998 పాజిటివ్ కేసులు, 3 జిల్లాల్లో వెయ్యికి పైగా.. 61 మంది మృతి
Related Posts:
ప్రధానిని తామే డిసైడ్ చేస్తామంటున్న టీఆర్ఎస్, టీడీపీ మాటలను నమ్ముతారా? మీ కామెంట్ పోస్ట్ చేయండిలోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పేదే తామేనంటూ ఇటు టీఆర్ఎస్, అటు తెలుగుదేశం పార్టీలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. కారు - సారు - పదహారు నినాద… Read More
వామ్మో.. కవిత ప్రత్యర్థులు 189 మందా..? రంజుగా సాగుతున్న రైతుల రాజకీయం..!!నిజామాబాద్/హైదరాబాద్ :నిజామాబాద్ లో రైతుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. పసుపు… Read More
వైసీపీ ఎన్నికల ప్రచారానికి జగనన్న వదిలిన బాణం షర్మిల సిద్ధం .. షెడ్యూల్ ఇదేఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. హోరాహోరీగా ప్రచార పర్వం నిర్వహిస్తున్నాయి అటు అధికార టిడిపి, ఇటు ప్రతిపక్ష వైసిపి లు.… Read More
కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల జరుగుతున్న సందర్బంలో బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని 15 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. … Read More
ఏపి ప్రభుత్వం వర్సెస్ ఇసి : ఏబి వెంకటేశ్వర రావు కేంద్రంగా : హైకోర్టులో నేడు కీలక విచారణ..!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావు కేంద్రంగా వివాదం కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ ఎన్నికల సంఘం… Read More
0 comments:
Post a Comment