ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఉంటే బాగుండేది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు మిన్నకుండిపోయి ఇప్పుడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. జనసేన సోషల్ మీడియా విభాగానికి పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మూడు రాజధానులు, కరోనా వైరస్, ఇళ్ల పట్టాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CVdHgR
ఏపీ రాజధానిపై వైసీపీ అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. టీడీపీ-వైసీపీతో రైతుల ఇబ్బందులు: పవన్ కల్యాణ్
Related Posts:
జగన్ విజయ వీరుడు అంటూ శివసేన ప్రసంశల వర్షం .. మమతపై విమర్శల అస్త్రందేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఇక ఈ … Read More
అమిత్ షా: స్టాక్ బ్రోకర్ నుంచి షెహన్షా వరకు ఎలా ఎదిగారు..?బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోడీ కేబినెట్లో చివరి నిమిషంలో బెర్తు దక్కించుకున్నారు. ఇక మోడీ-షా ద్వయం అంతకుముందు గుజరాత్ రాష్ట్ర రాజక… Read More
మోడీ కేబినెట్లో ఒడిశా మోడీఢిల్లీ : దేశ రాజకీయాల్లో ఆయనో సంచలనం.. నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన ఆయన బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి. ఆయనే ప్రతాప్ చ… Read More
చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారట ... బెజవాడలో రిటర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీలుగత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి ఇబ్బంది పెట్టినందుకు సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆ తర… Read More
అట్లాంటాలో భద్రాద్రి తరహా ఆలయ నిర్మాణం.. సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు..అమెరికా అట్లాంటాలో భద్రాద్రిలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని పోలిన రామాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. అట్లాంటాలోని తెలుగువారంతా కలిసి భద… Read More
0 comments:
Post a Comment