అమరావతి: భారతీయ జనతా పార్టీపై వరుసగా విమర్శలను చేస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప్రత్యారోపణలను చవి చూస్తున్నారు. బీజేపీ నేతలు ఆయనపై ఘాటు విమర్శలకు దిగుతున్నారు. వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను తాము చాలా చూశామని ఎద్దేవా చేస్తున్నారు. ట్విటర్ వేదికగా సాయిరెడ్డి చేస్తోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Znahv
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment