అమరావతి: భారతీయ జనతా పార్టీపై వరుసగా విమర్శలను చేస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప్రత్యారోపణలను చవి చూస్తున్నారు. బీజేపీ నేతలు ఆయనపై ఘాటు విమర్శలకు దిగుతున్నారు. వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను తాము చాలా చూశామని ఎద్దేవా చేస్తున్నారు. ట్విటర్ వేదికగా సాయిరెడ్డి చేస్తోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Znahv
వైసీపీ వంటి పార్టీలను చాలాచూశాం: ఎగిరెగిరి పడొద్దు: మోడీ కోసం అర్రులు: సాయిరెడ్డిపై ఫైర్
Related Posts:
సీఎం జగన్! సుగాలి ప్రీతికి న్యాయం చేయండి: చేతులు జోడించిన పవన్ కళ్యాణ్, దీక్ష చేస్తానంటూ..కర్నూలు: దిశ ఘటన నేపథ్యంలో బలమైన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్.. కర్నూలు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడరు? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ … Read More
జగన్ భుజంపై తుపాకీ.. కేసీఆర్కు గురిపెట్టిన మోదీ.. అసలేం జరుగుతోంది..ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అనేక రాజకీయ ఊహాగానాలకు పురుడు పోసింది. ప్రత్యేక హోదా,విభజన హామీలు,పోలవరం వ… Read More
డేంజరస్ గ్యాంగ్ : అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..హైదరాబాద్లోని బంజారాహిల్స్లో పరిధిలో చోరీలకు పాల్పడుతున్న బీహార్ అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా వద్ద నుంచి భారీ ఎత్తున నగలు,డబ్బు స… Read More
ఏ ముస్లింనూ భారత్ నుంచి విడదీయలేరు: సీఏఏపై పవన్ కళ్యాణ్, చరిత్ర చెప్పారు..కర్నూలు: వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని తాను జనసేన పార్టీని పెట్టలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. బలహీనవర్గాల గొంతుకను న్యాయదేవత దృష్టికి తీసుకెళ్తానని చెప్… Read More
అలాంటివాళ్లే వందేళ్లు బతుకుతారు: మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు‘‘ఒక ఏనుగు నిమిషానికి 9 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుని 150 ఏండ్ల దాకా బతుకుతుంది. అదే ఉభయచరమైన తాబేలు.. నిమిషానికి 4 నుంచి 5 సార్లు శ్వాస తీసుకుని ఏకం… Read More
0 comments:
Post a Comment