దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పుడప్పుడే తగ్గేలా లేకపోవడంతో పరీక్షలన్నీరద్దయిపోతున్నాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కరోనాకు ముందే నిర్వహించినా... వాటిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం చేపట్టాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు కూడా చివరికి రద్దయిపోయాయి. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. పరీక్షల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DqJFBW
కరోనా ఎఫెక్ట్: ఇంటర్ సప్లిమెంటరీ రద్దు.. అందరూ పాస్: మంత్రి సబిత
Related Posts:
Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడా… Read More
కెప్టెన్ ప్రభాకరన్ సంకల్పం..! కరోనా విషయంలో హీరో విజయకాంత్ ప్రకటన పట్ల ప్రశంసల వెల్లువ..!చెన్నై/హైదరాబాద్ : తెరమీద కనిపించే హీరోలు నిజ జీవితంలో తమ హీరోయిజాన్ని చాలా అరుదుగా చాటుకుంటారు. కొంత మంది తెర మీద ఎంత హీరోయిజం చూపిస్తారో నిజ జీవితంల… Read More
రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్… Read More
ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు… Read More
వైశాఖ మాసం ప్రత్యేకత ప్రాశస్త్యం ఏమిటి..? ఈ మాసంలో ఎవరిని పూజించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment