ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణకు వేగంగా అడుగులు వేస్తోంది. మద్యం అక్రమంగా తరలిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చట్టాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్ చట్టంలో పలు కీలక సవరణలు చేసి ,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కు చట్టబద్ధత కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉత్తర్వులతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు పవర్స్ ఇవ్వగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZecnOE
Thursday, July 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment