ఏపీలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడడంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. స్పందన కార్యక్రమంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ గురించి మాట్లాడిన సీఎం జగన్ దురదృష్టవశాత్తు టిడిపి నాయకుల ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోర్టులలో చాలా కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z6JNyY
కోర్టులో ధర్మమే గెలుస్తుంది.. ఇళ్ళ పట్టాల పంపిణీ జాప్యంపై సీఎం జగన్ వ్యాఖ్యలు
Related Posts:
ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతిఅహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్ల(90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్లోని ఆస్పత్రిలో శుక్రవా… Read More
జగన్ ఏడాది పాలన- టీడీపీకి ఓ పీడకల - వరుస షాకులతో నాలుగుదశాబ్దాల పార్టీ కుదేలైందిలా...ఏపీలో గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలన ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సంతృప్తి నిచ్చి… Read More
మమతా బెనర్జీ కీలక నిర్ణయం: అవి కరోనా రైళ్లంటూ కేంద్రంపై విమర్శలుకోల్కతా: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మం… Read More
బ్యాక్ టు భాగ్యనగరం: లోకేశ్తో కలిసి రోడ్డుమార్గంలో సిటీకి చంద్రబాబు, మహానాడు ముగియడంతో...టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. కుమారుడు లోకేశ్తో కలిసి రోడ్డుమార్గంలో భాగ్యనగరం వస్తున్నారు. వాస్తవాన… Read More
లోకేష్ బరువు తగ్గటానికి రీజన్ చెప్పిన రోజా.. టీడీపీని జూమ్ చేసి చూడాలంటూ సెటైర్లుతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. తెలుగు దేశం పార… Read More
0 comments:
Post a Comment