ప్రకాశం: ఇప్పటికే సీతానగరం పోలీసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు తావివ్వగా.. ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసు తీరు వివాదాస్పదంగా మారింది. మాస్కు పెట్టుకోలేదని కారణంగా చీరాల ఎస్ఐ విజయ్ కుమార్.. కిరణ్ అనే యువకుడిని లాఠీతో తీవ్రంగా కొట్టాడన, దీంతో అతడు మరణించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OJdEYf
మాస్క్ ఇష్యూ: చీరాల యువకుడి మృతి, పోలీసులు కొట్టారా? జీపులోంచి పడటంతోనేనా?
Related Posts:
ఏవోబీలో మావో అగ్రనేతలు.. వారోత్సవాల కోసం వారం ముందే రాక.. పోలీసుల కూంబింగ్..ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా ఉంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగనుండటంతో మావోయిస్టు అగ్రనేతల రాకతో హై టెన్షన్ … Read More
కాంగ్రెస్ సెల్ఫ్ గోల్: మోడీ బాటలో కేసీఆర్.. అక్కడ పటేల్ ఇక్కడ పీవీ..!హైదరాబాద: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా పీవీ అనే పేరునే పక్కనబెట్టిన కాంగ్రెస్ ఉన్నపల… Read More
సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్రం సన్నాహాలు.. ఎప్పటి నుంచో తెలుసా...?దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు, మృతులు నమోదవుతూనే ఉన్నారు. అయినా కేంద… Read More
‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడుఅమెరికాలో తాను చైనాకు ఏజెంటుగా పనిచేస్తున్నానని సింగపూర్కు చెందిన వ్యక్తి అంగీకరించాడు. అమెరికా, చైనాల మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం కీలకం… Read More
ఏపీలో ఉద్యోగార్ధులకు భరోసా- ఇక స్కిల్ కాలేజీలు.. అక్టోబర్ నుంచి 30 చోట్ల...ఏపీలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను ఎంపిక చేసి వీటిని నేర్పించేందుకు… Read More
0 comments:
Post a Comment