Wednesday, July 22, 2020

మాస్క్ ఇష్యూ: చీరాల యువకుడి మృతి, పోలీసులు కొట్టారా? జీపులోంచి పడటంతోనేనా?

ప్రకాశం: ఇప్పటికే సీతానగరం పోలీసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు తావివ్వగా.. ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసు తీరు వివాదాస్పదంగా మారింది. మాస్కు పెట్టుకోలేదని కారణంగా చీరాల ఎస్ఐ విజయ్ కుమార్.. కిరణ్ అనే యువకుడిని లాఠీతో తీవ్రంగా కొట్టాడన, దీంతో అతడు మరణించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OJdEYf

Related Posts:

0 comments:

Post a Comment