Monday, July 13, 2020

ఆన్‌లైన్ క్లాసులపై హైకోర్టులో విచారణ...ధర్మాసనం ఏం చెప్పిందంటే..?

హైదరాబాదు: ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అసలు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ఆన్‌లైన్ క్లాసులు, ఫీజులు వసూలు చేయరాదంటూ ఓ న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణ చేసింది న్యాయస్థానం. జూలై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WvXben

Related Posts:

0 comments:

Post a Comment