హైదరాబాదు: ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అసలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ఆన్లైన్ క్లాసులు, ఫీజులు వసూలు చేయరాదంటూ ఓ న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణ చేసింది న్యాయస్థానం. జూలై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WvXben
ఆన్లైన్ క్లాసులపై హైకోర్టులో విచారణ...ధర్మాసనం ఏం చెప్పిందంటే..?
Related Posts:
తిరుపతిలో ఘోరం: మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్సై -ఎంఆర్ పల్లి స్టేషన్లో ఘటన -షాకింగ్ కారణంఆంధ్రప్రదేశ్ లో పోలీసుల అరాచకపర్వానికి సంబంధించిన మరో ఘటన సంచలనం రేపుతున్నది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు పోలీసులు అత్యాచారా ఆరోపణలు ఎదుర్కొంటు… Read More
అసెంబ్లీ ఎన్నికల వేళ..బీజేపీ సాహసం: తెరపైకి వివాదాస్పద చట్టం: సీఏఏ అమలు తేదీ వెల్లడిన్యూఢిల్లీ: కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చ… Read More
పట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్: ఎన్నికల ఫిక్సింగ్: జార్జియా గవర్నర్కు ఫోన్: కలకలంవాషింగ్టన్: అమెరికాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కొనసాగుతోన్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఏ మాత్రం… Read More
భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానేభారత్లో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాక్సిన్ల తయారీలో ఫ్రంట్ రన్నర్ గా … Read More
తీవ్రంగా స్పందించిన జగన్: ఉప ముఖ్యమంత్రికి ఫోన్కాల్: ఆ ఘటనపై ఆరా: సమగ్ర నివేదిక కోసంఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 40 మందికి పైగా స్థానికులు ఉన్… Read More
0 comments:
Post a Comment