హైదరాబాదు: ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు జరిగాయి. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అసలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ఆన్లైన్ క్లాసులు, ఫీజులు వసూలు చేయరాదంటూ ఓ న్యాయవాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణ చేసింది న్యాయస్థానం. జూలై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WvXben
Monday, July 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment