భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి అమెరికా మిలిటరీ భారత్ కు మద్దతుగా, బలంగా నిలుస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఎక్కడ ఉన్నాసరే అత్యంత శక్తివంతమైన ఆధిపత్య శక్తిగా ఉన్నామని, చైనానే కాదు మరే దేశం పగ్గాలు చేపట్టలేదని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dc0xw0
చైనాతో యుద్ధం వస్తే ఇండియాకు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా : వైట్ హౌస్ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు
Related Posts:
రేవంత్కే పీసీసీ చీఫ్ పదవీ..? అడ్డుకుంటోన్న వ్యతిరేక వర్గం.. కారణం ఇదేనా..?తెలంగాణ పీసీసీ చీఫ్ పదవీపై ఉత్కంఠ వీడటం లేదు. ఉత్తమ్ రాజీనామా చేయడంతో కొత్త నేతను ప్రకటించాల్సి ఉంది. పైకి నాలుగు నుంచి ఐదు పేర్లు వినిపిస్తోన్నా.. లా… Read More
Vizag Steel Jobs:మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 11 మేనేజ్మెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర… Read More
కరోనా వ్యాక్సిన్పై సీరం, భారత్ బయోటెక్కు షాక్- అనుమతి నిరాకరించిన కేంద్రంభారత్లో కరోనా వ్యాక్సిన్ ఈ నెలలోనే అందుబాటులోకి వస్తుందని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం ఇవాళ నిరాశ కలిగించే వార్త చెప్పింది. భారత్కు చెందిన సీరం ఇ… Read More
ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య..కోలుకోవాలని మమత ఆకాంక్ష..పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దాదేవ్ భట్టాచార్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడటంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యు… Read More
తీవ్రమవుతున్న రైతు ఉద్యమం .. ఢిల్లీ ఘెరావ్ ప్లాన్ .. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు పిలుపువ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు బుధవారం తిరస్కరించిన విషయం తెలిసిందే . రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాం… Read More
0 comments:
Post a Comment