చిత్తూరు: నగరిలో కొత్తగా వచ్చిన 108, 104 వాహనాలను ఎమ్మెల్యే రోజా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె 108 వాహనం డ్రైవింగ్ సీట్లో కూర్చుకున్నారు. సరదాగా కాసేపు డ్రైవింగ్ చేశారు. దీంతో ఆమె అభిమానులు, స్థానికులు కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iC06LK
Tuesday, July 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment