Wednesday, July 1, 2020

కరోనా పరీక్షలు ఎలా నిలిపేస్తారు? బులిటెన్లలో వివరాలేవీ?: హైకోర్టు ఆగ్రహం, ఆన్‌లైన్ క్లాసులపైనా..

హైదరాబాద్: కరోనా పరీక్షలు నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులున్నాయని అభిప్రాయపడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bv9P5I

Related Posts:

0 comments:

Post a Comment