Saturday, July 25, 2020

అమెరికా బాటలోనే మిత్రులు... చైనాపై పోరులో భారత్ కు బాసట.. తాజాగా ఇజ్రాయెల్..

చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఫ్రాన్స్ తోనూ సహకారం లభిస్తుండటంతో అతి త్వరలోనే సైనిక సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో పాత మిత్రుడు రష్యా కూడా భారత్ కు సహకరించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HjIGc

Related Posts:

0 comments:

Post a Comment