Saturday, July 25, 2020

పరిస్థితి భయంకరంగా ఉంది... వార్తలను మేనేజ్ చేసి గెలవలేరు... సీఎం యోగికి ప్రియాంక ఘాటు లేఖ..

ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే... మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం వార్తలను మేనేజ్ చేయడం,అడ్వర్టైజ్‌మెంట్లపై ఫోకస్ చేయడంతో కాలం వెళ్లదీస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం(జూలై 25) ముఖ్యమంత్రికి ఆమె లేఖ రాశారు. 'కరోనాతో పాటుగా అనేక సమస్యలు ఉత్తరప్రదేశ్‌ను వెంటాడుతున్నాయి. ఇప్పటికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eYu2yM

Related Posts:

0 comments:

Post a Comment