వేదవ్యాసుడి జయంతి, గౌతమ బుద్ధుడి ధర్మచక్రపరివర్తనను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం గురు పూర్ణిమ వేడుకలు జరుపుకొంటున్నారు. బోధ గయలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత.. గురు పూర్ణిమ నాడే తన మొదటి బోధను సారనాథ్ లో ఇచ్చిఉండటంతో ఈ రోజును హిందువులతోపాటు బౌద్ధులూ ప్రశస్తంగా భావిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YZi0QG
ఆ మూడింటిని ఎన్నటికీ దాచిపెట్టలేరు.. గురు పూర్ణిమ వేళ రాహుల్ ట్వీట్.. ప్రజలకు మోదీ విషెస్..
Related Posts:
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కారు!! పోలీసులా పోకిరీలా ?(వీడియో)హైదరాబాద్ : విశ్వనగరం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతారు. కానీ మహిళలు, అదీ వైద్యులపై అనుచితంగా ప్రవర్తిస్తారు. ఔను హైదరాబాద్లో ఓ ఖాకీ మహిళ వైద్యురాలిత… Read More
రియల్ దగా.. ఫోర్జరీ సంతకాలతో కోటి 30 లక్షలు స్వాహా..!నల్గొండ : నమ్మకమే పెట్టుబడిగా సాగే భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చాయి. తొమ్మిది మంది కలిసి పార్ట్నర్స్గా ప్రారంభించిన స్థిరాస్థి వ్యాపారంలో ర… Read More
అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!జమ్మూ: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ మాార్గం నుంచి అమర్ నాథ్ వెళ్లే … Read More
సిద్దార్థపై ఐటీ వేధింపులు వాస్తవమే : కాంగ్రెస్ ఎమ్మెల్యేఐటీ వేధింపులు, నష్టాల కారణంగా తాను తనువు చాలిస్తున్నానంటూ సీసీడీ చైర్మన్ సిద్ధార్థ తన కంపెనీ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేధింపులు వాస… Read More
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..! అలా చేస్తే అభిమానులు నన్ను ముక్కలు చేస్తారు..!అమరావతి/హైదరామాద్ : ఆచి తూచి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియంత్రణ కోల్పోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మ… Read More
0 comments:
Post a Comment