వేదవ్యాసుడి జయంతి, గౌతమ బుద్ధుడి ధర్మచక్రపరివర్తనను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం గురు పూర్ణిమ వేడుకలు జరుపుకొంటున్నారు. బోధ గయలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత.. గురు పూర్ణిమ నాడే తన మొదటి బోధను సారనాథ్ లో ఇచ్చిఉండటంతో ఈ రోజును హిందువులతోపాటు బౌద్ధులూ ప్రశస్తంగా భావిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YZi0QG
ఆ మూడింటిని ఎన్నటికీ దాచిపెట్టలేరు.. గురు పూర్ణిమ వేళ రాహుల్ ట్వీట్.. ప్రజలకు మోదీ విషెస్..
Related Posts:
అచ్చెన్నపైనా డాక్టర్ సుధాకర్ స్ట్రాటజీ.. టీడీపీ సెల్ఫ్ అరెస్టుల ఉద్యమం.. బెయిల్ వస్తుందా? లేకుంటే..ఒకరేమో పార్టీతో నేరుగా సంబంధం లేని వ్యక్తి.. ఇంకొకరు ఏకంగా పార్టీ లెజిస్లేటివ్ విభాగానికి ఉప నేత.. ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది వైద్యరంగానికి సంబంధి… Read More
ఓడిపోతే ట్రంప్ దేనికైనా సిద్ధం- అప్పుడిక రంగంలోకి సైన్యం- జో బిడెన్ షాకింగ్ కామెంట్స్....ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రధాన పోటీదారులైన రిపబ్లికన్, డెమెక్రాట్ల మధ్య వార్ ముదురుతోంది. తాజాగా డెమోక్రాట్ అభ్యర్ధిగా ఎన్ని… Read More
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలలో సమస్యలు- ఆందోళనలో విద్యార్ధులు, తల్లితండ్రులు...ఏపీలో ఇంటర్ మీడియట్ ఫలితాల విడుదలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలు విడుదల … Read More
పంతం వీడింది.!ఆ అంశం పక్కకు వెళ్లింది.! మంత్రి వర్గ భేటీలో సీఎం జగన్ ప్రస్తావనే అందుకు నిదర్శనం.!అమరావతి/హైదరాబాద్ : చెప్తే వినక పోతే చెడిపోయి కనపడతారనే సామెత ప్రకారం ఏపి రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. ఏదైనా అంశం గురించి కొన్ని రోజులు పట్టుదలగా ఉంటా… Read More
ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధ… Read More
0 comments:
Post a Comment