హైదరాబాద్: కరోనా వైరస్ తెలంగాణను కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నియంత్రించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటుందనే అంశంపై ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. దేశంలోనే అత్యంత తక్కువ స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించిన రాష్ట్రంగా ఇప్పటికే ఓ అవాంఛనీయ గుర్తింపును పొందిన తెలంగాణలో రోజురోజుకూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31GzNy2
కోవిడ్ ఆసుపత్రిగా పాత సచివాలయం: 3 వేల పడకలతో: కిషన్ రెడ్డి సూచనకు కేసీఆర్ స్పందిస్తారా?
Related Posts:
నందమూరి కుటుంబానికి టీఆర్యస్ భారీ ఆఫర్ ,అంగీకరిస్తారా : బాబుకు చెక్ పెట్టేందుకేనా..!తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ప్రభుత్వ ఏర్పడినా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కారు ఎక్కటానికి సిద్దంగా ఉన్నారు.… Read More
వారే ఎందుకు లక్ష్యం, గెలవటానికి వీళ్లేదు : చంద్రబాబు - జగన్ టార్గెట్ ఎవరో తెలుసా..!అటు ముగ్గురు..ఇటు ముగ్గురు. అటు నుండి వారు గెలవకూడదు. ఇటు నుండి వీరు గెలవకూడదు. చంద్రబాబు -జగన్ తొలి టార్గెట్ వారే. వచ్చే ఎన్నికల్లో గెలుపు… Read More
కామాంధుడికి కఠిన శిక్ష: 13 ఏళ్లు జైలు ...ఇనుప కర్రతో 12 దెబ్బలు విధించిన కోర్టు12 ఏళ్ల బాలికపై అత్యాచారం లైంగిక దాడికి పాల్పడినందుకు భారత్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సింగపూరు కోర్టు తీర్పు వెల్లడించి… Read More
' ది యాక్సిడెంటల్ పీఎం' లో తెలంగాణ ! కేసీఆర్ అబద్దాలు చెప్పిండా ..?హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. … Read More
యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని … Read More
0 comments:
Post a Comment