Sunday, July 19, 2020

కరోనా అమానుషం: అంబులెన్స్ కోసం చూస్తూ నడిరోడ్డుపై వ్యక్తి మృతి, కాలువలో నిర్జీవ శిశువు

అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా అనేక అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరుగుతుంటే.. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా మరికొన్ని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, ఏపీలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OErOd4

Related Posts:

0 comments:

Post a Comment